nijamtoday.com
వేద మంత్రాలను హేళన చేసిన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలి
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హిందుత్వాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, వెంటనే అతని శాసన సభ్యత్వాన్ని రద్దు చేసి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 153ఎ , 295ఏ తదితర చట…
nijamtoday.com
తెలంగాణాలో ఆర్ఎస్ఎస్ శతాబ్దిలో 375 కొత్త శాఖలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది సంవత్సరంలో దేశవ్యాప్తంగా కార్యక్రమాల విస్తరణకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా తెలంగాణాలో కొత్తగా 375 ఆర్ఎస్ఎస్ శాఖలు ప్రారంభం అయ్యాయని ప్రాంత కార్యవాహ క…
nijamtoday.com
అయోధ్యలో శ్రీ రామ యంత్ర ప్రతిష్టాపన రేపే
ఆకారపు కేశవరాజు, సంయుక్త కార్యదర్శి, విశ్వహిందూ పరిషత్ వైకుంఠము నుండి విష్ణుమూర్తి దుష్టసంహారం చేసి ధర్మరక్షణ చేయడం కోసం భూమిపైన మానవ రూపంలో శ్రీరామచంద్రునిగా జన్మించిన ప్రదేశమైన అయోధ్య శ్రీరామజన…
nijamtoday.com
ఉగ్రవాద ఆరోపణలపై ఆరుగురు ఉక్రెయిన్ల అరెస్ట్
భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏడుగురు విదేశీయులను అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులు కాగా, ఒకరు అ…
nijamtoday.com
తైవాన్ వద్ద భారీగా చైనా యుద్ధ విమానాలు, నౌకల మోహరింపు
తైవాన్ జలసంధిలో గత రెండు వారాలకు పైగా కొనసాగిన అసాధారణ నిశ్శబ్దానికి తెరపడింది. చైనా తన సైనిక విమానాలు, నౌకలతో మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. గడిచిన 24 గంటల్లో తమ ద్వీపం చుట్టూ 26 చైనా సైనిక విమ…
nijamtoday.com
కాబూల్ ఆస్పత్రిపై పాక్ దాడిలో 400 మంది మృతి
అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ విరుచుకుపడింది. కాబూల్లోని ఓ ఆస్పత్రిపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 400 మంది దుర్మరణం చెందారని.. మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని అఫ్గాన్ అధికారులు వ…
nijamtoday.com
రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే జోరు
* ఒడిశాలో క్రాస్ ఓటింగ్, బీహార్ లో ప్రతిపక్షం బేజార్ దేశంలోని 10 రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఏకగ్రీవమైన వారిలో ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవ…
nijamtoday.com
పంజాబ్ లో ఆప్ `విద్యా విప్లవం’… ఎమ్యెల్యేల పిల్లలు ప్రైవేట్ బడుల్లోనే
2022లో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్లో 117 అసెంబ్లీ సీట్లలో 92 సీట్లతో అధికారంలోకి వచ్చింది. తన ఢిల్లీ నమూనా ఆధారంగా కీలక హామీపై ఆధారపడింది: “విద్యారంగంలో విప్లవం”. ఇది ప్రభుత్వ పాఠశా…
nijamtoday.com
వందేమాతరం గీతం సమయంలో అసెంబ్లీ నుండి ఎంఐఎం వాకౌట్
జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలపించడం ప్రారంభం కాగానే, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) సభ్యులు తెలంగాణ అసెంబ్లీ నుండి సోమవారం వాకౌట్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కా…
nijamtoday.com
రా, ఆర్ఎస్ఎస్లపై ఆంక్షలు… అమెరికా నివేదికపై భారత్ కన్నెర్ర
మత స్వేచ్ఛ ఉల్లంఘనలలో పాత్ర పోషిస్తున్నందుకు భారతదేశ విదేశీ నిఘా వ్యవస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లను లక్ష…
nijamtoday.com
ఢిల్లీలో పాకిస్థాన్ లింక్డ్ గూఢచర్య ముఠా గుట్టురట్టు
దేశ రాజధాని ఢిల్లీలో పాకిస్థాన్ తో సంబంధం కలిగిన ఓ భారీ గూఢచర్య ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ గూఢచర్య ముఠా వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు ఘజియాబాద్ పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఢిల్లీలోని కంటోన…
nijamtoday.com
బంగాల్ సీఎస్, హోంశాఖ కార్యదర్శి, డిజిపిలపై ఈసీ వేటు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చేబడుతూ రాష్ట…
nijamtoday.com
అగమ్యగోచరంగా ఉన్న పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ మొండిచెయ్యి!
ఓవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమరు సంక్షోభం తలెత్తి ప్రపంచ దేశాలు అట్టుడికి పో…
nijamtoday.com
మహిళల ధైర్యానికి, ఆత్మగౌరవానికి ‘జౌహర్’ ప్రతీక
చిత్తోర్గఢ్ కోటలో రాణి పద్మావతి త్యాగం మహిళల, దేశ గౌరవాన్ని కాపాడాలనే సంకల్పాన్ని సూచిస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాజస్థాన్ చిత్తోర్గఢ్లో ఆదివారం జరిగిన ‘జౌ…
nijamtoday.com
కదలలేని స్థితిలో మొజ్తబా ఖమేనీ
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన ప్రాణాలతో ఉన్నప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా కదలలేని స్థితిలో ఉన్నారని భారత ఇంటెలిజెన్స్ వర్గాలను ఉ…
nijamtoday.com
బిజెపికి ప్రతిష్టాత్మకంగా మారిన బెంగాల్ ఎన్నికలు
* అస్సాంలో వరుసగా మూడోసారి విజయంపై బిజెపి ధీమా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో, బిజెపి తక్షణ ప్రాధాన్యతలు స్పష్టం…
nijamtoday.com
డ్రగ్స్ కేసులో ఎంపీ మహేష్ .. టిటిడి లో పెను దుమారం
* అసభ్య వీడియోలతో చిక్కిన టిటిడి చైర్మన్ బివి నాయుడుపై మౌనం! తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఏలూరు టిడిపి ఎంపి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడటం, డ్రగ్స్ పరీక్…
nijamtoday.com
మారుమూల గిరిజన ప్రాంతాలు, సరిహద్దుల్లో కూడా ఆర్ఎస్ఎస్ విస్తరణ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది సందర్భంగా సంస్థాగత కార్యకలాపాల విస్తరణకు చేసిన ప్రత్యేక ప్రయత్నాలు కారణంగా ఇప్పుడు మారుమూల గిరిజన ప్రాంతాలకు, సరిహద్దు ప్రాంతాల్లో కూడా సంఘ్ శాఖలు ప్ర…